Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు

Follow Udayam on Google
Deepika Suresh May 27, 2026 12:00 PM జాతీయంGeneral
ఆరు నెలల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు - Udayam
మత్తుపదార్థాలు, ఆయుధాల స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు వచ్చే ఆరు నెలల్లో సరిహద్దుల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజస్థాన్‌లోని బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్లను ఉద్దేశించి ఆయన ఈ విషయాలను వెల్లడించారు. డ్రోన్ల ద్వారా వచ్చే పార్సిళ్లను అందుకునే దేశీయ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం బీఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులతో పాటు పౌరులతో కూడిన నాలుగు అంచెల భద్రతా గ్రిడ్‌ను బలోపేతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...