వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముక లాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో కొత్తగా 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధికులకు ఉపాధి కల్పించేది ఇదేనన్నారు.
రాష్ట్రంలో కోటి ఎంఎస్ఎంఈల స్థాపనే లక్ష్యమని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175
Comments
Loading comments...

