Back to feed




అమరావతి క్వాంటం వ్యాలీ: దేశానికే గర్వకారణం
SaiTeja Jun 19, 2026 10:59 AM అమరావతి 10 viewsabout 2 hours ago

అమరావతి క్వాంటం వ్యాలీ దేశంలోనే సరికొత్త మైలురాయిని అధిగమించింది. మేధా టవర్స్లోని క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్, మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ (4 కెల్విన్) అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి రికార్డు నెలకొల్పింది.
స్వదేశీ పరిజ్ఞానంతో 'డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ'ని ఏపీ సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ విజయంతో క్వాంటం హార్డ్వేర్ టెస్టింగ్లో అమరావతి భారతదేశానికే తలమానికంగా నిలిచింది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్