Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 23న సీఐఐ భాగస్వామ్య సదస్సు

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 4:45 PM అనంతపురంటెక్నాలజీ
అక్టోబర్ 23న సీఐఐ భాగస్వామ్య సదస్సు  - Udayam
అనంతపురం జేఎన్‌టీయూలో అక్టోబర్ 23న ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లను జేఎన్‌టీయూలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎన్టీఆర్ ఆడిటోరియంలో కలెక్టర్ ఓ. ఆనంద్ బుధవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యే ఈ సదస్సు కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలను, జాతీయ మరియు ప్రపంచ భాగస్వాములతో అనుసంధానించడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...