Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాలో రూ.1500 కోట్లు!

మనీష్ రెడ్డి Jul 13, 2026 10:29 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఖాతాలో రూ.1500 కోట్లు! - Udayam Digital
బిహార్‌లో పింఛన్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వృద్ధుడు, ఆయన కుమారుడి బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా డబ్బు జమకావడంతో షాక్‌కు గురయ్యారు. ముజఫర్‌పుర్‌కు చెందిన కామేశ్వర్ మిశ్రా, ఆయన కుమారుడి ఖాతాల్లో సాంకేతిక లోపం వల్ల ఈ భారీ మొత్తం డిపాజిట్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, బ్యాంక్ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...