Back to feed
భూ సేకరణ అధికారిపై ఏసీబీ దాడులు
Rohit Jun 16, 2026 12:09 PM హైదరాబాద్ 7 viewsabout 4 hours ago

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూసేకరణ డిప్యూటీ అధికారి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టాయి. పది ప్రత్యేక బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
నరహరి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...



