Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు గోడల మధ్య 37 ఏళ్లు

ప్రణీత రెడ్డి Jul 06, 2026 6:43 AM అల్ ఇండియా 1 viewsabout 5 hours ago
జైలు గోడల మధ్య 37 ఏళ్లు - Udayam Digital

Photo Gallery

జైలు గోడల మధ్య 37 ఏళ్లు - main
జైలు గోడల మధ్య 37 ఏళ్లు - gallery image
సత్ప్రవర్తన ఆధారంగా కర్ణాటకలోని వివిధ జైళ్ల నుంచి శనివారం 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చెందినవారు కాగా, క్షణికావేశంలో నేరాలు చేసి 14 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు హత్యల కేసులో ఏకంగా 37 ఏళ్లపాటు సుదీర్ఘ జైలు శిక్ష అనుభవించిన సైబన్న లింగప్ప అనే వృద్ధుడు కూడా తాజాగా విడుదలయ్యాడు.

Comments

G
Loading comments...