వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగళూరులో యూపీ సీఎం యోగి సంచలన అడుగు
హరిక శర్మ Jun 24, 2026 6:29 AM అల్ ఇండియా 8 viewsabout 18 hours ago

ఉత్తరప్రదేశ్ గ్లోబల్ గ్రోత్ డయాలోగ్ 2026, ఇన్వెస్టర్ రోడ్షోలో పాల్గొనేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. యూపీలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక రోడ్షో సాగనుంది.
Comments
Loading comments...