Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 24, 2026 6:02 PM జాతీయంGeneral
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం - Udayam
కోల్‌కతాలోని తారాతల ప్రాంతంలో ఒక భారీ గోదాము భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి 21 మందిని వెలికితీశాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...