వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్, యూఏఈ కీలక రక్షణ ఒప్పందాలు
విక్రాంత్ రెడ్డి Jun 24, 2026 12:21 PM అల్ ఇండియా 8 viewsabout 12 hours ago

వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంలో భాగంగా న్యూఢిల్లీలో భారత్, యూఏఈ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి. జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, యూఏఈ బ్రిగేడియర్ జమాల్ ఇబ్రహీం రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
రక్షణ పరిశ్రమల సహకారం, ఆవిష్కరణలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై ఇరుదేశాలు దృష్టి సారించాయి. ముఖ్యంగా సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇరుపక్షాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Comments
Loading comments...