Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడే భారత్, పాకిస్తాన్ సమరం!

Follow Udayam on Google
Anjali Patil Jun 14, 2026 10:02 AM జాతీయంక్రీడలు
నేడే భారత్, పాకిస్తాన్ సమరం! - Udayam
​మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం రాత్రి 7:00 గంటలకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య సాగే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ​మెగా టోర్నీలో విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఇరు జట్లు సర్వసన్నద్ధమయ్యాయి. క్రిక్‌బజ్ ఫ్యాన్స్ పోల్‌లో సైతం ప్రస్తుతానికి భారత మహిళల జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...