Back to feed
పాక్పై భారత్ విశ్వరూపం
Nidhi Jun 15, 2026 5:24 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago

మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన పోరులో హర్మన్ప్రీత్ సేన 64 పరుగుల తేడాతో ఘనంగా బోణీ కొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్, స్మృతి మంధాన (68) రాణించడంతో 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో పాక్ను దీప్తి శర్మ (5/10) తన స్పిన్తో 106 పరుగులకే కుప్పకూల్చింది.
Comments
Loading comments...



