Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

15 ఏళ్లకే భారత్‌కు ఎంపికైన కుర్రాడు

Ravi Jun 15, 2026 5:27 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago
15 ఏళ్లకే భారత్‌కు ఎంపికైన కుర్రాడు - Udayam Digital
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించాడు. అతని ఈ విజయం వెనుక చిన్ననాటి కఠిన శ్రమ ఉందని కోచ్ మనీశ్ ఓఝా తెలిపారు. పదేళ్ల వయసులోనే రోజుకు 8 గంటల పాటు 600 బంతులు ఎదుర్కొనేవాడని చెప్పారు. సమస్తిపుర్ నుండి అకాడమీకి నిత్యం రెండున్నర గంటలు ప్రయాణించి వచ్చేవాడని, అతడి తండ్రి సంజీవ్ ప్రోత్సాహం ఎనలేనిదని కోచ్ గుర్తుచేసుకున్నారు. తోటి ఆటగాళ్లకు వైభవ్ కుటుంబం భోజనం కూడా అందించేదని కొనియాడారు.

Comments

G
Loading comments...