వార్తలకు తిరిగి వెళ్లండి
నెల్లూరులో MEPMA ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం
మనీష్ రెడ్డి Jun 22, 2026 5:12 PM నెల్లూరు 6 viewsabout 2 hours ago

MEPMA ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి, సాధికారత అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎంఈ ఎంబ్రాయిడరీ ప్రతినిధి పైడి శ్రేయ మహిళలకు ఆధునిక ఎంబ్రాయిడరీ సాంకేతికత, శిక్షణ, ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందే అవకాశాల గురించి వివరించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆమె చేస్తున్న కృషిని మంత్రి నారాయణ అభినందించారు
Comments
Loading comments...