Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వింబుల్డన్ భారీ కానుక: విజేతలకు రూ. 40 కోట్లు

Arun Jun 11, 2026 12:22 PM అల్ ఇండియా 7 views4 days ago
వింబుల్డన్ భారీ కానుక: విజేతలకు రూ. 40 కోట్లు - Udayam Digital
ఈ ఏడాది వింబుల్డన్ ప్రైజ్ మనీని నిర్వాహకులు 20 శాతం పెంచారు. దీని ప్రకారం సింగిల్స్ విజేతకు సుమారు రూ. 40 కోట్ల భారీ పారితోషికం అందనుంది. ఆటగాళ్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తాన్ని బహుమతిగా కేటాయిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. మొత్తం ప్రైజ్ మనీ సుమారు 64.2 మిలియన్ల పౌండ్లకు పెరిగింది.

Comments

G
Loading comments...