వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది వింబుల్డన్ ప్రైజ్ మనీని నిర్వాహకులు 20 శాతం పెంచారు. దీని ప్రకారం సింగిల్స్ విజేతకు సుమారు రూ. 40 కోట్ల భారీ పారితోషికం అందనుంది. ఆటగాళ్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తాన్ని బహుమతిగా కేటాయిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది.
మొత్తం ప్రైజ్ మనీ సుమారు 64.2 మిలియన్ల పౌండ్లకు పెరిగింది.
Comments
Loading comments...

