Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్రను మార్చిన ఆ మహిళ ఎవరు?

Sai Jun 22, 2026 10:38 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
చరిత్రను మార్చిన ఆ మహిళ ఎవరు? - Udayam Digital
ప్రపంచంలోని 195 దేశాల్లో మహిళ పేరున్న ఏకైక దేశం 'సెయింట్ లూసియా'. కరేబియన్ ద్వీపమైన దీనికి 4వ శతాబ్దపు పుణ్యవతి సెయింట్ లూసీ పేరును 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ నావికులు పెట్టారు. 'కాంతి'కి ప్రతీకగా నిలిచిన ఈ పేరుతోనే ఆ దేశం గుర్తింపు పొందింది. ఒకప్పుడు అరావాక్ ప్రజలు దీన్ని ఇగ్వానాల దీవిగా పిలిచేవారు. కానీ, నావికులు సెయింట్ లూసీ పండుగ రోజున అడుగుపెట్టడంతో ఆ పేరు శాశ్వతంగా స్థిరపడింది.

Comments

G
Loading comments...