వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిలిప్పీన్స్ పాఠశాలలో కాల్పులు: ముగ్గురు విద్యార్థుల మృతి
Amaresh Jun 22, 2026 7:21 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago

ఫిలిప్పీన్స్లోని శాన్ హోసే హైస్కూల్లో ఇద్దరు సాయుధులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలవ్వడంతో పాఠశాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
దాడి సమయంలో సుమారు 1,500 మంది విద్యార్థులు ఉండటంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...