వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో మొదలైన ఈ మారణకాండలో ఇప్పటివరకు 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడంతో భారత్తో సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడంతో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు.
Comments
Loading comments...

