Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నేటి నుంచి ఏపీలో ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం

Ravi Shukla Jun 15, 2026 10:26 AM ఎన్టీఆర్ జిల్లా 10 viewsabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు

Comments

G
Loading comments...