Back to feed



లోకేశ్ దంపతుల శివారాధన: ప్రత్యేక రుద్రాభిషేకం
Rohit Jun 15, 2026 10:39 AM అమరావతి 9 viewsabout 2 hours ago

సోమవారం సందర్భంగా మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్లోని తమ నివాసంలో శివారాధన చేశారు. వేద పండితుల సమక్షంలో మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాష్ట్ర ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం శివునికి హారతి ఇచ్చి, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలను అందుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భూకబ్జా కేసు: మాజీ ఎమ్మెల్యే బొల్లాకు పోలీసు కస్టడీ
about 2 hours agoఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఏపీలో ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్