వార్తలకు తిరిగి వెళ్లండి
'వెట్రి తమిళగం': నూతన పథకం ఆమోదం
రవళి దేవి Jun 24, 2026 9:24 AM అల్ ఇండియా 1 viewsabout 15 hours ago

తమిళనాడు ప్రభుత్వం ‘వెట్రి తమిళగం’ విజన్ డాక్యుమెంట్ను ఆమోదించింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించే ‘తాయ్ మామన్ తంగ మోతిర తిట్టం’ను ప్రవేశపెడుతున్నారు.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 755.83 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. తక్షణమే టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...