వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జూలై 4న సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. ఉత్తరాఖండ్లో ఐదేళ్ల పదవీ కాలాన్ని నిరంతరాయంగా పూర్తి చేసుకుంటున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన నిలవనున్నారు.
గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ్ దత్ తివారీ మాత్రమే ఈ ఘనత సాధించారు. 2021 జూలై 4న బాధ్యతలు చేపట్టిన ధామి, 2022 ఎన్నికల విజయంతో మళ్లీ సీఎంగా కొనసాగుతున్నారు.
Comments
Loading comments...