Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి నోటిదురుసు

మహేష్ కుమార్ Jun 30, 2026 5:52 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
భారత్ చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి నోటిదురుసు - Udayam Digital
సింధూ జలాల వ్యవహారంలో పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ జల హక్కులకు భంగం కలిగిస్తే భారత్ చేతులు నరికేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రగల్భాలు పలికారు. ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంత అరిచినా నక్క పులి కాలేదంటూ, గతంలో భారత్ జరిపిన సైనిక చర్యలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

Comments

G
Loading comments...