వార్తలకు తిరిగి వెళ్లండి
సాగర తీరంలో అపూర్వ అడుగు
Kumar Jun 20, 2026 8:37 AM అల్ ఇండియా 9 viewsabout 3 hours ago

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లక్షద్వీప్లోని అటల్ పర్యావరణ భవన్ను సందర్శించారు. షెడ్యూల్-1 కింద రక్షించబడుతున్న సముద్ర తాబేళ్లు, క్షీరదాల పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా పర్యావరణ, అటవీ శాఖ రూపొందించిన ‘సీ టర్టిల్స్ ఎస్ఓపీ’ బుక్లెట్ను మంత్రి విడుదల చేశారు. దీవుల్లో జీవవైవిధ్యం, సముద్ర పర్యావరణ వ్యవస్థ బలోపేతంపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...