Back to feed
మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా
kumar Jun 16, 2026 5:18 AM అనంతపురం 6 viewsabout 1 hour ago

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి సమీపంలోని ఈశ్వర్ రబ్బర్ ఫ్యాక్టరీ వద్ద మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. బెంగళూరు నుండి రాజస్థాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో మామిడి కాయలు రోడ్డుపై పడిపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు మరియు ఖచ్చితమైన సమయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...


