వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. సచివాలయాల ద్వారా ఆదాయం, ఆస్తులు వంటి ప్రమాణాలతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
జూన్ 19న డీబీటీ ద్వారా నేరుగా నిధులు విడుదల కానున్నాయి. లబ్ధిదారులు తమ ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

