Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆదిలాబాద్‌లో విషాదం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.

Sonia Singh Jun 03, 2026 5:24 AM ఆదిలాబాద్ 7 viewsabout 19 hours ago
ఆదిలాబాద్‌లో విషాదం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి. - Udayam Digital
ఆదిలాబాద్ జిల్లా కామాయి గ్రామంలో కోలా దేవన్న (53) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఇంట్లో వైరింగ్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు

Comments

G
Loading comments...