Back to feed




నాగర్కర్నూల్: రహదారి ప్రమాదంలో గొర్రెల వ్యాపారి మృతి
Mahima Singh Jun 03, 2026 12:06 PM నాగర్ కర్నూల్ 12 viewsabout 12 hours ago

నల్గొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై మూడు డీసీఎంలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గొర్రెల లోడుతో వెళ్తున్న వాహనంపై కూర్చున్న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన గొర్రెల వ్యాపారి ఎల్లయ్య అక్కడికక్కడే మరణించాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రేపటి నుంచే టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు: హాల్ టికెట్లు విడుదల
about 11 hours ago
తెలంగాణ
ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్
about 11 hours ago
తెలంగాణ
పిట్లంలో ఉద్రిక్తత: ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి
about 13 hours ago
తెలంగాణ