Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పిట్లంలో ఉద్రిక్తత: ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి

Rohit Verma Jun 03, 2026 11:07 AM కామరెడ్డి 17 viewsabout 13 hours ago
పిట్లంలో ఉద్రిక్తత: ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి - Udayam Digital
నిజాంసాగర్‌కు చెందిన సాయిలు జ్వరంతో పిట్లంలోని ఆసుపత్రికి రాగా, వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ల వల్ల మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనితో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడి బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఘటనపై సరైన వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...