Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాదం: యువతి ఆత్మహత్య.

Vikram Chandra Jun 03, 2026 6:37 AM హైదరాబాద్ 13 viewsabout 18 hours ago
రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాదం: యువతి ఆత్మహత్య. - Udayam Digital
హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి రోజా రమణి (26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నాగోల్‌కు చెందిన ఈమె మాదాపూర్‌లోని ఒక ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ మేరకు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...