Back to feed
రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాదం: యువతి ఆత్మహత్య.
Vikram Chandra Jun 03, 2026 6:37 AM హైదరాబాద్ 13 viewsabout 18 hours ago

హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి రోజా రమణి (26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నాగోల్కు చెందిన ఈమె మాదాపూర్లోని ఒక ఆస్పత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఈ మేరకు నాగోల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.
బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



