Back to feed
ట్రేడ్మార్క్ ఉల్లంఘన: గూగుల్కు రూ.30 లక్షల జరిమానా
Manisha Sharma May 31, 2026 12:26 PM అల్ ఇండియా 1 views37 minutes ago

ప్రముఖ శానిటరీవేర్ బ్రాండ్ 'హింద్వేర్' ట్రేడ్మార్క్ హక్కులను ఉల్లంఘించినందుకు ఢిల్లీ హైకోర్టు గూగుల్కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ప్రత్యర్థి కంపెనీలకు 'హింద్వేర్' పేరును కీవర్డ్గా విక్రయించి గూగుల్ లాభపడటాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
గూగుల్ కేవలం మధ్యవర్తి మాత్రమే కాదని, దీనికి సేఫ్ హార్బర్ రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. ఈ తీర్పు భారత డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కీలకం కానుంది.
Comments
Loading comments...



