వార్తలకు తిరిగి వెళ్లండి
టీఎంసీలో ఆధిపత్య పోరు: పార్టీపై మమత పట్టు
కిషోర్ కుమార్ Jun 23, 2026 8:36 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

తృణమూల్ కాంగ్రెస్లో వర్గపోరు ముదిరింది. మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుండి అసమ్మతి వర్గం తొలగించగా, ఆమె వెంటనే కొత్త జాతీయ కార్యవర్గ జాబితాను ఎన్నికల సంఘానికి పంపి తన పట్టును చాటుకున్నారు.
మరోవైపు తిరుగుబాటు నేతలు ప్రత్యామ్నాయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి పార్టీని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ కావడంతో టీఎంసీ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...