వార్తలకు తిరిగి వెళ్లండి
పిల్లల భవిష్యత్తుతో ఆటలా
జయ ప్రకాష్ Jun 23, 2026 9:44 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు తీవ్రతరం చేసింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో మంత్రికి వినూత్నంగా బుద్ధి చెప్పేందుకు "డైపర్ విరాళాల ప్రచారాన్ని" ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. శనివారం నుండి సాగుతున్న ఈ ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Comments
Loading comments...