వార్తలకు తిరిగి వెళ్లండి
హోర్ముజ్ జలసంధిలో సంచలనం: మారిన యుద్ధ ముఖచిత్రం
స్వప్న రెడ్డి Jun 23, 2026 9:28 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ జలసంధి గుండా రికార్డు స్థాయిలో సోమవారం ఏకంగా 35 సరుకు రవాణా నౌకలు ప్రయాణించాయి. మెరిటైమ్ ట్రాకింగ్ సంస్థ 'కెప్లర్' ఈ కీలక గణాంకాలను వెల్లడించింది.
సాధారణ రోజుల్లో ఇక్కడ రోజుకు 120 నౌకలు తిరుగుతాయి. ప్రపంచ చమురు, గ్యాస్ ఎగుమతుల్లో ఐదో వంతు వాటా కలిగిన ఈ వ్యూహాత్మక మార్గంలో ప్రస్తుత రద్దీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...