వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాకింగ్
వివేక్ గౌడ్ Jun 23, 2026 9:41 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago

ఉద్యోగం కోసం రాహుల్ కుమార్ అనే వ్యక్తి ఏఐ టూల్స్ వాడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ను హ్యాక్ చేశాడు. తనతో పోటీ పడే అభ్యర్థుల పేర్లను జాబితా నుంచి తొలగించి మోసానికి పాల్పడ్డాడు.
అభ్యర్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఏఐని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేయడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఏఐ వాడకంపై భద్రతా ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Comments
Loading comments...