Back to feed
ఆ కథ వింటే కన్నీళ్లు ఆగవు
Sai Jun 16, 2026 6:16 AM అల్ ఇండియా 9 viewsabout 1 hour ago

విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో రూపొందిన ‘వంద దేవుళ్లు’ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. జవ్వాజీ రామాంజనేయులు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నిహారిక, త్రినాథరావు పాల్గొన్నారు. నిజంగా ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవని హీరో విజయ్ ఆంటోని మీడియాకు వెల్లడించారు.
Comments
Loading comments...



