Back to feed
సైబర్ వేటలో హిరాణీ కొడుకు?
Sai Jun 16, 2026 6:18 AM అల్ ఇండియా 9 viewsabout 1 hour ago

రాజ్కుమార్ హిరాణీ నిర్మించిన సరికొత్త సైబర్ క్రైమ్ వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. అవినాష్ అరుణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ జులై 3 నుండి జియోహాట్స్టార్లో ప్రసారం కానుంది.
ఇందులో వీర్ హిరాణీ హ్యాకర్గా, అర్షద్ వార్సీ పోలీసు అధికారిగా నటించారు. విక్రాంత్ మాస్సే కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ హ్యాకర్ల పోరాట నేపథ్యంలో ఆసక్తికరంగా సాగనుంది.
Comments
Loading comments...



