Back to feed
అమ్మ త్యాగం కొడుకు విశ్వవిజయం
kiran Jun 16, 2026 5:14 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

ఆర్చరీ ప్రపంచకప్లో రెండు స్వర్ణాలు గెలిచిన తెలుగు ఆర్చర్ ధీరజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయవాడకు చెందిన ధీరజ్ ఒకే అంచెలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుషుడిగా రికార్డుకెక్కారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక దశలో ఆట వదిలేయాలనుకున్న ధీరజ్ కోసం ఆయన తల్లి మంగళసూత్రాన్ని అమ్మేసింది. తండ్రి ఆర్చరీ జడ్జీగా మారి కొడుకును విశ్వవేదికపై విజేతగా నిలిపారు.
Comments
Loading comments...



