వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కావడంతో, జేఎన్టీయూ అధికారులు తుది ఫలితాల ప్రాసెసింగ్పై కసరత్తు చేస్తున్నారు.
ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల 25న సాధ్యం కాకపోతే, మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

