Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాద ప్రచారం కేసు: 11 మందికి రిమాండ్ పొడిగింపు

Follow Udayam on Google
Sandeep Jun 17, 2026 8:14 AM జాతీయంGeneral
ఉగ్రవాద ప్రచారం కేసు: 11 మందికి రిమాండ్ పొడిగింపు - Udayam
బెనెక్స్‌ కామ్ గ్రూప్ ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేసిన కేసులో 11 మంది నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. రిమాండ్ కాలాన్ని 90 నుంచి 180 రోజులకు పెంచాలని ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...