Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్: ఈడీ విచారణలో అభిషేక్ బెనర్జీ

Aditi Jun 15, 2026 9:57 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
పశ్చిమ బెంగాల్‌ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఈడీ ఎదుట హాజరయ్యారు. కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి, ఈడీ విచారణ మరో పెద్ద సవాలుగా మారింది.

Comments

G
Loading comments...