Back to feed
కీర్తి చక్ర విజేతకు రూ. 48 లక్షల ప్రోత్సాహం
Vikram Jun 15, 2026 8:26 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago

కుల్గామ్ ఎన్కౌంటర్లో వీరోచితంగా పోరాడిన లాన్స్ నాయక్ ఏ. మీనాక్షి సుందరానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రూ. 48 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరించి, ఆయన ధైర్య సాహసాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనికుని కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అరుదైన కీర్తి చక్ర అవార్డు పొందిన సుందరం గత వారం తన గ్రామంలో ఘనస్వాగతం అందుకున్నారు.
Comments
Loading comments...


