Back to feed
ఉచిత బస్సు పథకంలో ఊహించని ఘటన
Vikram Jun 15, 2026 11:12 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
కేరళ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన 'ప్రియదర్శిని' ఉచిత బస్సు ప్రయాణ పథకం సోమవారం ప్రారంభమైంది. ఈ వేడుకలో భాగంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళా మంత్రి బిందు కృష్ణపై అనుకోకుండా పాయసం ఒలికింది.
రద్దీగా ఉన్న బస్సులో కార్యకర్తలు పాయసం పంచుతుండగా ఈ ఘటన జరిగింది. ఏమాత్రం అసహనానికి గురికాకుండా మంత్రి సంయమనంతో వ్యవహరించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...


