వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్, మహానాడు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనపై ఉందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామస్థాయి నుంచి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీని విస్తరించే దిశగా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. లోకేశ్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

