వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడు మున్సిపల్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు

Photo Gallery
తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు స్థానిక మునిసిపల్ కార్పొరేషన్లు, పురపాలక కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (DVAC) అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 31.27 లక్షల లెక్కల్లో లేని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేవలం నగదు రూపంలోనే కాకుండా, డిజిటల్ నెట్వర్క్ ద్వారా జరిగిన రూ. 26.7 లక్షల అనుమానాస్పద యూపీఐ (UPI) లావాదేవీలను సైతం అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...