Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

జయ ప్రకాష్ Jun 30, 2026 4:47 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు - Udayam Digital
ప్రభుత్వ అధికారాల వినియోగానికి రాజ్యాంగబద్ధత ఎంతో ముఖ్యమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. న్యాయసమీక్ష అనేది న్యాయవ్యవస్థ ఆధిపత్యం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు తమ పరిధిని దాటినప్పుడు చట్టబద్ధతను కాపాడటం న్యాయవ్యవస్థ బాధ్యత అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి న్యాయసమీక్షే మూలస్తంభమని సీజేఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...