Back to feed
స్టార్ క్రికెటర్ తండ్రి మృతి: అఫ్గాన్ జట్టులో విషాదం
Ravi kumar Jun 13, 2026 5:06 AM అల్ ఇండియా 6 views2 days ago

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా అఫ్గాన్ క్యాంప్లో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో, ఆ ఆటగాడు మ్యాచ్ను వదిలి అత్యవసరంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు.
ఈ విషయాన్ని కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించారు. రసూలీ దూరం కావడంతో తొలి వన్డే తుది ఎంపికకు అఫ్గాన్ జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
Comments
Loading comments...



