వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి, విక్రమ్ ప్రభు

నటి శ్రీముఖి, తమిళ నటుడు విక్రమ్ ప్రభు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి, రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు.
Comments
Loading comments...