Back to feed



సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం
Suman Gupta Jun 01, 2026 11:10 AM విశాఖపట్నం 6 viewsabout 1 hour ago

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజల చారిత్రాత్మక విజయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు నిజమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇది రైల్వే పరిపాలనను బలోపేతం చేయడమే కాకుండా, కనెక్టివిటీని మెరుగుపరిచి ఆర్థిక వృద్ధిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
Related Articles
ఆంధ్రప్రదేశ్
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారుల జాబితా: మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్