వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబై నీటి నిల్వల్లో షాకింగ్ నిజాలు..
Kumar Jun 20, 2026 5:04 AM అల్ ఇండియా 6 views2 days ago

ముంబై నగరానికి తాగునీరు అందించే ఏడు ప్రధాన జలాశయాలలో నీటి నిల్వలు ఆందోళనకరంగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం కేవలం తొమ్మిది శాతం మాత్రమే నీరు మిగిలి ఉందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
ఈ తీవ్రమైన జల సంక్షోభం కారణంగా నగరంలో పది శాతం నీటి కోత విధిస్తూ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చారు.
Comments
Loading comments...