Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై నీటి నిల్వల్లో షాకింగ్ నిజాలు..

Follow Udayam on Google
Kumar Jun 20, 2026 10:34 AM జాతీయంGeneral
ముంబై నీటి నిల్వల్లో షాకింగ్ నిజాలు.. - Udayam
ముంబై నగరానికి తాగునీరు అందించే ఏడు ప్రధాన జలాశయాలలో నీటి నిల్వలు ఆందోళనకరంగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం కేవలం తొమ్మిది శాతం మాత్రమే నీరు మిగిలి ఉందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఈ తీవ్రమైన జల సంక్షోభం కారణంగా నగరంలో పది శాతం నీటి కోత విధిస్తూ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...